బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్.. ఇవన్నీ మనం శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండేందుకు అవసరం. కానీ మనలో చాలా మంది మూడు పూటలా తినరు. ఏదో ఒకదాన్ని మిస్ చేస్తుంటారు. కానీ ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. నిజానికి భోజనం స్కిప్ చేయడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు భోజనాన్ని ఎక్కువగా స్కిప్ చేస్తుంటారు. లేదా కొంతమందికి భోజనం చేసే సమయం ఉండదు. భోజనాన్ని స్కిప్ చేస్తే తొందరగా బరువు తగ్గుతామని చాలా మంది అపోహపడిపోతుంటారు. తినడానికి సమయం లేకపోవడం చాలా సాధారణ సమస్య. కానీ భోజనం మానేయడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటంటే..