Telugu

కడుపుబ్బరంతో నరకం చూస్తున్నారా? ఇలా చేస్తే వెంట‌నే రిజ‌ల్ట్

Telugu

అసలు కార‌ణం ఇదే

గ్యాస్ట్రిక్ స‌మ‌స్య‌లు రావ‌డానికి కారంగా, వేయించిన ఆహారాలు, అతిగా తినడం, మానసిక ఒత్తిడి, కడుపులో ఆమ్లం అధికంగా ఉత్పత్తి కావడం ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్తారు.

Image credits: Social Media
Telugu

అల్లం సహజ జీర్ణ మందు

ల్లం జీర్ణక్రియను వేగంగా చేస్తుంది. కడుపులో వాయువు తగ్గిస్తుంది . మంట భావనను నియంత్రిస్తుంది. అల్లం టీ లేదా చిన్న ముక్క నమలడం వ‌ల్ల మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది.

Image credits: Getty
Telugu

తులసి ఆకులు – చల్లదనం

కడుపు పొరను శాంతపరుస్తాయి. యాసిడ్ రిఫ్లక్స్ తీవ్రత తగ్గుతుంది. గుండెల్లో మంటకు ఉపశమనం ల‌భిస్తుంది. 4–5 ఆకులు నమలినా సరిపోతుంది.

Image credits: Getty
Telugu

కలబంద రసం – ఆమ్ల సమతుల్యతకు

కడుపులో చికాకు తగ్గిస్తుంది. ఆమ్ల అసమతుల్యతను నియంత్రిస్తుంది. జీర్ణవ్యవస్థకు చల్లదనం ఇస్తుంది. భోజనానికి ముందు కొద్దిగా తాగాలి. 

Image credits: Getty
Telugu

సోంపు – గ్యాస్‌కు చెక్

జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఉబ్బరం తగ్గుతుంది. కడుపు మంట తగ్గించే గుణం ఉంటుంది. భోజనం తర్వాత నమలడం మంచిది.

Image credits: Social Media
Telugu

చామంతీ టీ – మానసిక ఒత్తిడికి కూడా

కడుపు లోపలి మంట తగ్గుతుంది. జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఒత్తిడి కారణంగా వచ్చే అసిడిటీ తగ్గుతుంది. రాత్రి వేళ తాగితే మంచి ఫలితం ఉంటుంది.

Image credits: social media
Telugu

బెల్లం

జీర్ణ ఎంజైమ్‌లను చురుకుగా చేస్తుంది. గ్యాస్‌ ఏర్పడకుండా చూస్తుంది. కడుపు మంటకు ఉపశమనం అందిస్తుంది. భోజనం తర్వాత చిన్న ముక్క సరిపోతుంది.

Image credits: freepik
Telugu

మజ్జిగ – తక్షణ ఉపశమనం

కడుపు ఆమ్లాన్ని సమతుల్యం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఉబ్బరం తగ్గుతుంది.

జీలకర్ర పొడి కలిపి తాగితే ఇంకా మంచిది.

Image credits: Getty
Telugu

గ‌మ‌నిక

ఈ వివ‌రాలు కేవ‌లం ప్రాథ‌మిక స‌మాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచ‌న‌లు పాటించ‌డ‌మే ఉత్త‌మం.

Image credits: Social media

ఉసిరిని రెగ్యులర్ గా తీసుకుంటే కలిగే లాభాలు ఇవే!

ఎముకలు బలంగా ఉండాలంటే వీటి జోలికి వెళ్లకపోవడమే మంచిది!

రాత్రి భోజనం చేశాక ఈ 5 పనులు అస్సలు చేయొద్దు!

ఒక గ్లాసు నీటిలో వీటిని కలిపి తాగితే ఎన్నో సమస్యలు దూరం!