మాంసాహారం ఎక్కువగా తినేవారిలో.. ఆహారానికి సరిపడా నీరు తాగకపోయినా, అధిక బరువు ఉన్న డయాబెటిస్ ఉన్న వ్యాయామం ఎక్కువగా చేయకపోయినా స్టెరాయిడ్లను ఎక్కువ మోతాదులో తీసుకున్న కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది. పైన చెప్పిన లక్షణాలు మీకు కనిపించిన వెంటనే డాక్టర్ని సంప్రదించటం మంచిది.