మండుతున్న ఎండలు ఒంట్లో ఉష్ణోగ్రతను ఇట్టే పెంచేస్తాయి. యూవీ కిరణాల ప్రభావం ముఖంతో పాటుగా మొత్తం శరీరంపై పడుతుంది. చెమట పట్టడం, తరచుగా దాహం వేయడం, అలసట కలుగుతాయి. ఎండాకాలంలో మనల్ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చాలాసార్లు డీహైడ్రేషన్, చర్మ సమస్యలు, మైకము, కంటి నొప్పి వంటి ఎన్నో సమస్యలు వస్తాయి. ఈ సమస్యలకు దూరంగా ఉండాలంటే శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలి. ఇందుకోసం ఏం చేయాలంటే..