ఆయిల్ ఫుడ్ తిన్న తర్వాత 30 నిమిషాలు నడకతో పాటు అధిక నీరు తీసుకోవడం అలాగే నీటి శాతం, ఫైబర్ అధికంగా కలిగినటువంటి పండ్లను తీసుకోవడం కూడా ఎంతో మంచిది.ఇలా పండ్లను తీసుకోవడం వల్ల మన శరీర భాగాలు వివిధ ప్రక్రియలను నిర్వహించడానికి అవసరమైన విటమిన్లను ఖనిజాలను అందించడంలో పండ్లు దోహదపడతాయి. ఈ విధంగా ఆయిల్ ఫుడ్ తిన్నవారు భోజనం చేసిన తర్వాత ఈ చిన్న చిట్కాలను పాటించడం వల్ల ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు ఎదురవకుండా అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎంతో ఆరోగ్యవంతంగా ఉంటారు.