పౌష్టికాహారం తిన్నా కూడా మీరు నేచురల్ గా బరువు పెరుగుతారు. ఇందుకోసం రోజూ అరటి పండ్లు, సపోటా పండ్లను తినండి. ఎందుకంటే ఈ పండ్లలో శరీర పెరుగుదలకు అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అలాగే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే చికెన్, మటన్, కూరగాయలను కూడా తినండి. ఇవి కూడా మీ బరువును పెంచుతాయి.