కొంతమందికి తరచుగా కడుపు నొప్పి వస్తుంటుంది. అజీర్ణం వల్ల కూడా కడుపు నొప్పి ఎక్కువగా వస్తుంటుంది. ఇలాంటి వారికి చింతపండు ప్రయోజరకరంగా ఉంటుంది. అవును చింతపండుతో చెడు ఆహారాలను తినడం వల్ల వచ్చే కడుపు నొప్పిని చాలా ఫాస్ట్ గా తగ్గించుకోవచ్చు. చింతపండు సహాయంతో కడుపు నొప్పి, అజీర్ణం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు.