భోజనం చేయడానికి ముందు దానిమ్మ పండు తినవచ్చును భోజనం తర్వాత అరటిపండు, దోస పండు లాంటివి తినాలి. వీటితోపాటు సరియైన వ్యాయామం కూడా శరీరానికి ఆరోగ్యం ఇవ్వటంతో పాటు ఆకలి కలిగే లాగా చేస్తుంది. ఇంకొక ముఖ్యమైన అంశం ఏమిటంటే మనం తినే ఆహారం తాజాగా ఉండేలాగా చూసుకోండి.