పచ్చి బంగాళాదుంపలు
ఆకుపచ్చ బంగాళాదుంపలను అధికంగా తీసుకోవడం ప్రాణాంతకమే కాదు ప్రమాదకరం కూడా. ఆకుపచ్చ బంగాళాదుంపలలో సోలనేసి అనే సమ్మేళనం ఉంటుంది. ఇది తలనొప్పి, వాంతులు, వికారం, అంతర్గత రక్తస్రావం, కోమా, మరణం వంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది. వీటిని తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఒక పరిశోధన ప్రకారం.. 450 గ్రాముల పండని బంగాళాదుంప తినడం ప్రాణాంతకం.