రాత్రి భోజనం తర్వాత తమలపాకు తాంబూలం వేసుకోవాలి. తమలపాకులలో కాల్షియం, ఇనుము, విటమిన్ సి, పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. అనారోగ్య సమస్యలకు తమలపాకు సంజీవనిగా పనిచేస్తుంది. భోజనం తర్వాత తమలపాకు వేసుకున్నాక ఎడమ వైపు తిరిగి పడుకుంటే గుండెకు రక్తప్రసరణ సమృద్ధిగా జరిగి గుండె జబ్బులు ఇతర అనారోగ్య సమస్యల నుండి విముక్తి కలుగుతుంది.