చాలామంది భోజనం చేసే సమయంలో ఎక్కువగా నీటిని తాగటం వల్ల మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుందని చెబుతారు. అదేవిధంగా మరికొందరు తీసుకున్నా ఆహారం నీటిని అధికంగా తాగడం వల్ల సరిగ్గా జీర్ణం కాక జీర్ణ క్రియ సమస్యలు తలెత్తుతాయని చెబుతారు. అయితే భోజనం చేసే సమయంలో నీటిని తీసుకోవడం ఎంతవరకు మంచిది ఎంతవరకు మంచిది కాదు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం...