నేటి ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది ఉదయాన్నే తీసుకొనే అల్పాహారం విషయంలో అశ్రద్ధ (Careless) చేస్తున్నారు. ఉదయాన్నే తీసుకునే అల్పాహారం శరీరంలోని మినరల్స్ స్థాయిని సమతుల్య పరిచి, శరీరాన్ని ఆరోగ్యంగా (Healthy) ఉంచేందుకు సహాయపడుతుంది.కానీ చాలా మంది ఉదయం అల్పాహారానికి బదులుగా అరటి పండుతో సరిపెట్టుకుంటున్నారు.