బరువు తగ్గాలంటే రెగ్యులర్ గా వ్యాయామం చేయడంతో పాటుగా ఆహారం విషయంలో కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి. బరువు తగ్గాలనుకునేవారు తమ ఆహారంలో పండ్లను, ఆకుకూరలను, తృణధాన్యాలను చేర్చుకోవడం మంచిది. అయితే కొన్ని రకాల పిండితో చేసిన రొట్టెలను తిన్నా కూడా తొందరగా బరువు తగ్గుతారు.