కేవలం ఒక పండు జ్యూస్ తాగడం వల్ల ఈ రక్త హీనత అనేది ఉండదట. అదేంటో కాదు.. మల్బరీ జ్యూస్. మీరు వేసవిలో తీపి, పులుపుగా ఉండే మల్బరీ పండ్లను అమ్మడం చూసి తప్పకుండా తినాలి. ఇది తింటే రుచిగా ఉంటుంది. అలాగే, ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇవి ఆకుపచ్చ , నలుపు రంగులో ఉంటాయి. ఇందులో ఐరన్, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ సి , కాల్షియం పుష్కలంగా ఉంటాయి.