షుగర్ పెషేంట్స్.. ఈ పండు తింటే ఏమౌతుందో తెలుసా?
First Published May 19, 2021, 3:08 PM ISTఈ పండ్లు తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతంది. రక్తంలోని షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీనిలో ప్రోటీన్స్, విటమిన్ ఏ, సీ, పొటాషియం, యాంటీ యాక్సిడెంట్స్, ఫైబర్ లాంటివి చాలా ఉన్నాయి.