జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తుంది
ఒక్కోసారి మనం తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. దీనివల్ల అజీర్తి, కడుపునకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అయితే మామిడి పండును తింటే అజీర్ణం, ఎసిడిటీ వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. మామిడి పండ్లలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్స్ ఫుడ్ సహజంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.