సౌత్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'దృశ్యం' సినిమాను బాలీవుడ్ లో అజయ్ దేవగన్, శ్రీయా జంటగా రెండు సార్లు సీక్వెల్ చేశారు. మొదటి, రెండో భాగాల్లో అజయ్ దేవగన్, శ్రీయాతో పాటు పోలీస్ పాత్రలో అదరగొట్టారు. ఇప్పుడు దీని మూడో భాగాన్ని కూడా వీలైనంత త్వరగా తీయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈసారి కూడా అజయ్ దేవగణ్ తో పాటు టబు సందడి చేయబోతున్నారు.