తన తండ్రికి నివాళిగా ఓ సినిమా తీయాలనుకున్నారట. తన తండ్రి పేరుతో `సత్య మూవీ మేకర్స్` అనే కొత్త నిర్మాణ సంస్థను ప్రారంభించి 2002లో `తీవు` అనే కన్నడ సినిమాను నిర్మించారు సౌందర్య. ఈ సినిమాలో తానే స్వయంగా నటించారు. ఇది కమర్షియల్ సినిమాలా కాకుండా.. ఆర్ట్ మూవీలా తెరెక్కించారు టీమ్.
కన్నడలో విడుదలైన ఈ చిత్రానికి గిరీష్ కాసరవల్లి దర్శకత్వం వహించారు. ఇందులో సౌందర్య స్వయంగా హీరోయిన్ గా నటించారు. అంతే కాదు ఈ చిత్రం రెండు జాతీయ అవార్డులను గెలుచుకోవడం గమనార్హం.కాని ఆతరువాత సౌందర్య ఏ సినిమాను నిర్మించలేదు.
Also Read: నేచురల్ స్టార్ నాని అసలు పేరు ఏంటో తెలుసా? నాని ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంత?