కిశోర్ తిరుమల రూపొందించిన `వున్నది ఒక్కటే జిందగీ`, `చిత్రలహరి`, `రెడ్`, `ఆడవాళ్లు మీకు జోహార్లు` వంటి సినిమాలు రూపొందించారు. ఈ చిత్రాలను ఆడియెన్స్ ని ఆకట్టుకోవడంలో సక్సెస్ కలేకపోయాయి. దీంతో సుమారు మూడేళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు మరో సినిమాతో రాబోతున్నారు. రవితేజతో సినిమా చేయనున్నారట.
మాస్ మహారాజాకి కథ చెప్పగా, ఆయన ఇంప్రెస్ అయ్యారని, ఈ మూవీ ఓకే అయ్యిందని తెలుస్తుంది. `మాస్ జాతర` సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత ఈ మూవీ పట్టాలెక్కబోతుందని తెలుస్తుంది. యూత్ని టార్గెట్ చేస్తూ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ని తీసుకురాబోతున్నారని సమాచారం. ఇక `మాస్ జాతర` మూవీ ఈ సమ్మర్లో విడుదల కాబోతుంది.
read more: ప్రభాస్, మహేష్, పవన్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, చరణ్ మూవీస్ లైనప్.. 3,4 ఏళ్లు పాన్ ఇండియా సినిమాల జాతరే
also read: అల్లు అర్జున్ `పుష్ప 2` సక్సెస్పై చిరంజీవి ఊహించని కామెంట్.. మెగా, నందమూరి ఫ్యాన్స్ వార్పై సెటైర్లు