Pawan Kalyan son Mark Shankar: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు సింగపూర్లో అగ్నిప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. చిన్న చిన్న గాయాలతో ఆయన ప్రాణాలతో బయటపడ్డాడు. ఘటన జరిగిన వెంటనే ఆసుపత్రిలో చేర్పించగా, క్రమంగా కోలుకున్నారు. విషయం తెలిసి ఆ వెంటనే పవన్ కళ్యాణ్, చిరంజీవి, సురేఖ సింగపూర్ వెళ్లారు.
దగ్గరుంచి కొడుకుని చూసుకున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ కోలుకున్నాడు. దీంతో సింగపూర్ నుంచి హైదరాబాద్ వచ్చారు. ఆదివారం మధ్యాహ్నం పవన్ తన కొడుకు మార్క్ శంకర్, భార్య అన్నా లెజినోవాతో కలిసి హైదరాబాద్ వచ్చారు పవన్.