లంగాఓణీ కట్టిన ఇస్మార్ట్ పోరి.. పచ్చని ప్రకృతి ఒడిలో నడుము అందాల ఆరబోత

First Published Sep 9, 2021, 6:20 PM IST

యంగ్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది. 

యంగ్ బ్యూటీ నభా నటేష్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది. పూరి దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో నభా నటేష్ తన గ్లామర్ తో కుర్రకారుని మెస్మరైజ్ చేసింది. నభా నటేష్ ప్రస్తుతం నితిన్ కి జోడిగా మ్యాస్ట్రోలొ నటిస్తోంది. 

ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో నభా పెర్ఫామెన్స్ కు, గ్లామర్ కు యువత ఫిదా అయ్యారు.  సోషల్ మీడియాలో యాక్టివ్ అవుతూ యువతలో మరింతగా తన క్రేజ్ పెంచుకుంటోంది నభా. 

టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో క్రేజ్ పరంగా నభా ముందు వరుసలో ఉంది. నాజూకైన సొగసుతో నభా కుర్రకారుకి అందాల వల వేస్తోంది.  

ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభా నటించిన సోలో బ్రతుకే సో బెటర్ విజయం సాధించింది. అల్లుడు అదుర్స్ చిత్రం నిరాశపరిచింది. 

తాజాగా నభా నటేష్ లంగాఓణిలో మెరిసింది. పచ్చని ప్రకృతి ఒడిలో నభా నటేష్ చేసిన ఈ ఫోటో షూట్ వైరల్ అవుతోంది. 

నడుము అందాలతో నభా నటేష్ మతి పోగొట్టేలా ఫోజులు ఇస్తోంది. నడుము సొగసుతోనే నభా నటేష్ టాలీవుడ్ లో ఇంతలా గుర్తింపు సొంతం చేసుకుంది. 

click me!