ఈ విషయంలో తాజాగా దర్శకుడు కొరటాల చేసిన కామెంట్స్ వైరల్అవుతున్నాయి. ఇంతకీ కొరటాల శివ ఏమన్నాడంటే? మ్యాన్ ఆఫ్ మాసెస్ జూ.ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్లో సందడి చేస్తున్నాడు. దేవర సినిమా ను అక్కడ రిలీజ్ చేస్తున్న సందర్భంగా ఆ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు.
ఇప్పటికే ఆయన జపాన్ వెళ్లడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. భారీ ఎత్తున తారక్ అభిమానులు అక్కడికి చేరుకుని ఎన్టీఆర్ ను చూడటానికి పోటీపడుతున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ తో పాటు దర్శకుడు కొరటాల శివ కూడా అక్కడే ఉన్నాడు.
Also Read: స్టార్ సింగర్లను మించిపోయిన హీరోయిన్, ఎన్ని సూపర్ హిట్ సాంగ్స్ పాడిందంటే?