నాలుగు గంటలు లేటుగా వచ్చిన జమున.. అప్పటి వరక ఎండలో ఇబ్బందిపడుతున్న ఎన్టీఆర్ - ఏఎన్నార్ లకు కనీసం క్షమాపన కూడా చెప్పకుండా.. కారుది షాట్ రెడీనా అన్నారట. దాంతో ఇద్దరు స్టార్ హీరోలకు కోపం గట్టిగా వచ్చేసిందట. అప్పుడు ఇద్దరు హీరోలు మాట్లాడుకుని.. జమునతో సినిమాలు చేయకూడదు అని నిర్ణయం తీసుకున్నారని అప్పుడు టాక్ వైరల్ అయ్యింది.