ప్రస్తుతం మారీ సెల్వరాజ్ దర్శకత్వంలో "పైసన్" సినిమాలో నటిస్తున్నారు ధ్రువ్. ఈ సినిమా తర్వాత ధ్రువ్ తో శంకర్ కొత్త సినిమా చేయనున్నారట. ఈ సినిమాని మీడియం బడ్జెట్ లో తెరకెక్కించనున్నట్లు సమాచారం.
ఇప్పటికే విక్రమ్ తో శంకర్ "ఐ", "అపరిచితుడు" వంటి సినిమాలు చేసి విజయం అందుకున్నారు. మరి ధ్రువ్ కి కూడా శంకర్ విజయాన్ని అందిస్తారా? చూడాలి.