ఇప్పటికే బుల్లితెర సెలెబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయన్సర్ల పై పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ కూడా ప్రారంభించారు. విష్ణుప్రియ, రీతూ చౌదరి, హర్ష సాయి, టేస్టీ తేజ, సుప్రీతా లాంటి వారిపై కేసులు నమోదయ్యాయి. విజయ్ దేవరకొండ, రానా, మంచు లక్ష్మి, అనన్య నాగళ్ళ లాంటి సెలెబ్రిటీలు కూడా ఈ వివాదంలో చిక్కుకున్నారు.