ధూమ్ 2: ఐశ్వర్యారాయ్-అభిషేక్ బచ్చన్-రితిక్ రోషన్ నటించిన ధూమ్ 2 సినిమా 42 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. పక్కా యాక్షన్ మూవీ ఇది. 2006 లో రిలీజ్ అయిన ఈసినిమా దాదాపు గా 151 కోట్లు వసూలు చేసింది.
గురు: ఇక తన భర్తతో ఐశ్ నటించిన మరో సినిమా గురు. 2007 లో విడుదలైన ఐశ్వర్యారాయ్-అభిషేక్ బచ్చన్ 'గురు' చిత్రం కూడా సూపర్ హిట్ అయ్యింది. ఐశ్వర్యరాయ్ సినిమా గురువు మణిరత్నం ఈ చిత్రాన్ని 22 కోట్ల బడ్జెట్తో నిర్మించారు, 83.67 కోట్లు వసూలు చేసింది.
Also Read: గౌతమ్ కు మళ్లీ వెన్నుపోటు పొడిచిన యష్మి