అయితే ఆ భూమి, ఇల్లు సౌందర్య ఆస్తి, ఆ భూమిని సౌందర్య ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు కొన్నట్టు సమాచారం. అయితే అది ఆయన కొనలేదని.. సౌందర్య ఫ్యామిలీ నుంచి కబ్జా చేశారని ఆ వ్యక్తి ఆరోపణ. ఇంతకీ ఎవరు అతను. మోహన్ బాబుపై చేసిన పిర్యాదు ఏంటి.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం సత్యనారాయణపురం గ్రామానికి చెందిన ఏదురు గట్ల చిట్టిబాబు ఈ ఆరోపణలు చేస్తున్నాడు. సినీనటి సౌందర్యను హత్య చేయించింది మంచు మోహన్ బాబు అంటూ కలెక్టర్ ఖమ్మం రూరల్ ఏసిపికి అతను ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదులో మంచు మోహన్ బాబు వల్ల తనకు ప్రాణహాని ఉందని ప్రాణ రక్షణ కల్పించాలని అతను కోరాడు. అంతే కాదు దివంగత హీరోయిన్ సౌందర్యకు శంషాబాద్ జల్లేపల్లిలో ఆరు ఎకరాల గెస్ట్ హౌస్ ఉందని దానిని తమకు అమ్మాలంటూ మోహన్ బాబు అడగగా సౌందర్య సోదరుడు అమర్నాథ్ నిరాకరించాడని తెలిపారు.
Also Read:రష్మికను బెదిరించలేదు, మాట మార్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు.