శృతి హాసన్, టాలీవుడ్ సూపర్ స్టార్ నాగార్జున, కట్టప్ప సత్యరాజ్, కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ఇలా జాబితా కొనసాగుతూనే ఉంది. ఈ చిత్రానికి గిరీష్ గంగాధరన్ సినిమాటోగ్రఫీ అందించగా, అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.
`జైలర్` విజయం తర్వాత రజనీకాంత్ మళ్లీ సన్ పిక్చర్స్ సంస్థతో చేతులు కలపడంతో ఈ సినిమాలో నటించేందుకు రజనీకాంత్కు మాత్రమే రూ.200 కోట్లకు పైగా పారితోషికం ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా ఈ సినిమా దర్శకుడు లోకేష్ కనగరాజ్కు రూ.50 కోట్లు పారితోషికంగా ఇచ్చారట.