జైస్వాల్ బ్యాటింగ్ తో అదరగొడుతూ శ్రేయాస్ అయ్యర్ , రజత్ పటీదార్, అక్షర్ పటేల్లతో కలిసి 50-ప్లస్ పరుగుల భాగస్వామ్యం రికార్డ్ చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 179* పరుగులతో నాటౌట్గా నిలిచి, రెండో రోజు తొలి సెషన్ లో డబుల్ సెంచరీని పూర్తి చేశాడు.