తొలి టెస్టుకు భారత జట్టు : అజింక్యా రహానే (కెప్టెన్), ఛతేశ్వర్ పుజారా (వైస్ కెప్టెన్), సూర్య కుమార్ యాదవ్, మయాంక్ అగర్వాల్, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, అక్షర్ పటేల్, జయంత్ యాదవ్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ