5 మ్యాచ్ల సిరీస్లో యశస్వి 2 డబుల్ సెంచరీలతో 700కు పైగా పరుగులు చేశాడు. ఇప్పుడు బంగ్లాదేశ్ సిరీస్ లో కూడా అద్భుత ప్రదర్శన చేయాలని చూస్తున్నాడు. బంగ్లాదేశ్పై కూడా అతని గొప్ప ఫామ్లో కనిపించవచ్చు. యశస్వి జైస్వాల్ తో పాటు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి కూడా సచిన్ టెండూల్కర్ రికార్డుపై కన్నేశారు.
యశస్వి, రోహిత్, విరాట్ కాకుండా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టగల మరో ఇద్దరు బ్యాట్స్మెన్ లు కూడా ఉన్నారు. వారిలో రిషబ్ పంత్, శుభమన్ గిల్ ముందుంటారు. ఈ ఇద్దరు బ్యాట్స్మెన్లు ఫామ్లో ఉన్నప్పుడు తుఫాను వేగంలో పరుగులు చేస్తారు.