జింబాబ్వే బ్యాట్స్మెన్ల మధ్య చివరి వికెట్ భాగస్వామ్యం భారత్కు తీవ్ర నష్టం కలిచింది. 90 పరుగుల స్కోరు వద్ద 9 వికట్లు కోల్పోయింది జింబాబ్వే. అయితే, క్లైవ్ మదాండే, టెండై చతారా 10వ వికెట్కు 25 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యాన్ని భారత బౌలర్లు ఛేదించి ఉంటే, భారత్ మ్యాచ్ గెలిచి ఉండేది. కానీ, చివరి వికెట్ కు భారత్ భారీగా పరుగులు సమర్పించుకుంది. టీమిండియా మాత్రం 102 పరుగులకే ఆలౌట్ అయింది.