దీనేష్ కార్తీక్ ఆర్సీబీ తరఫున 60 ఐపీఎల్ మ్యాచ్లు ఆడాడు. 24.65 సగటు, 162.95 స్ట్రైక్ రేట్తో 937 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లి తర్వాత ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున అత్యధిక పరుగులు చేసిన భారతీయ ప్లేయర్ దినేష్ కార్తీక్. అలాగే, ఆర్సీబీ కోసం 36 క్యాచ్లు, 9 స్టంపింగ్లు కూడా చేశాడు.