తొలి ఇన్నింగ్స్ లో భారత ఓపెనర్లు త్వరగా నిష్క్రమించినా పుజారా (43), కోహ్లి (79) లు రాణించడంతో భారత్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో కూడా టీమిండియా ఓపెనర్లు తక్కువ స్కోరుకే నిష్క్రమించినా.. పుజారా (9 బ్యాటింగ్ ), కోహ్లి (14 బ్యాటింగ్) క్రీజులో నిలిచారు.