పాక్తో మ్యాచ్కి భారత జట్టు ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకున్నాడు భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్... కెఎల్ రాహుల్, రోహిత్ శర్మలకు ఓపెనర్లుగా... ఆ తర్వాత విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, జస్పిత్ బుమ్రా, రాహుల్ చాహార్, వరుణ్ చక్రవర్తి ఉంటారని అంచనా వేశాడు వీవీఎస్...