ఇలాంటి కష్ట సమయంలో కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకుని అద్భుతంగా భారత స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలోనే మూడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. 1977 తర్వాత తొలిసారి ఒక జంట టెస్ట్ క్రికెట్లో 0/2 తర్వాత మూడో వికెట్కు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేసింది.
టెస్ట్ క్రికెట్లో 0/2 పరుగులతో నుంచి 100+ మూడవ వికెట్ భాగస్వామ్యాలు ఇవే:
174* పరుగులు: కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ vs ఇంగ్లండ్ (2025)
105 పరుగులు: మొహిందర్ అమర్నాథ్, గుండప్ప విశ్వనాథ్ vs ఆస్ట్రేలియా (1977/78)
102 పరుగులు: ఆర్చీ మ్యాక్లారెన్, స్టాన్లీ జాక్సన్ (ఇంగ్లండ్) vs ఆస్ట్రేలియా (1902)