సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, రవీంద్ర జడేజా, కేఎల్ రాహుల్ లకు ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే మూడు టీ20ల సిరీస్ కు విశ్రాంతినిచ్చినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. దక్షిణాఫ్రికాలో బుమ్రా, సిరాజ్ లు బాల్, కేఎల్ రాహుల్ బ్యాట్ తో అద్భుత ప్రదర్శన చేసిన సంగతి తెలిసిందే.