అలాగే, రోహిత్ శర్మ కూడా 2022 టీ20 ప్రపంచ కప్ నుండి భారత్ తరఫున టీ20 మ్యాచ్ లను ఆడలేదు. అయితే, రాబోయే టీ20 ప్రపంచ కప్కు రోహిత్ నాయకత్వ వహించనున్నాడనీ, సెలక్టర్లు, హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బీసీసీఐ అధికారులతో ఇటీవల జరిగిన బీసీసీఐ సమావేశంలో ఈ నిర్ణయం ఖరారైందని సమాచారం.