కొంతమంది అన్ని ఫార్మాట్లకు హిట్ మ్యానే సారథిగా ఉండాలని అభిప్రాయపడుతుండగా మరికొందరేమో.. ఫిట్నెస్ అతడికి ప్రధాన సమస్య అని, దాంతో టెస్టు కెప్టెన్సీ ని రోహిత్ కు గాక రాహుల్, పంత్, బుమ్రా కు అప్పజెప్పాలని అంటున్నారు. ఇదిలాఉండగా.. టీమిండియా టెస్టు సారథ్యం గురించి బీసీసీఐ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు.