ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ 29 సెంచరీలు పూర్తి చేయడానికి కోహ్లీ కంటే 22 ఇన్నింగ్స్ లు, 16 టెస్టులు తక్కువ తీసుకున్నాడు. అలాగే, 55 కంటే ఎక్కువ సగటును కలిగి ఉన్నాడు. ఇప్పటివరకు 111 టెస్టు మ్యాచ్ లను ఆడిన విరాట్ కోహ్లీ 165 ఇన్నింగ్స్ ల్లో 29 సెంచరీలు సాధించాడు. చివరగా 2023లో జూలైలో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ సాధించాడు.