అభిషేక్ శర్మ సూపర్ సెంచరీజింబాబ్వేతో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో అభిషేక్ శర్మ కేవలం 46 బంతుల్లో 8 సిక్సర్లు, 7 ఫోర్లు కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆ తర్వాతి బంతికే బిట్ షాట్ ఆడబోయి క్యాచ్ రూపంలో ఔట్ అయ్యాడు. అయితే, టీ20 క్రికెట్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన మూడో భారతీయుడిగా కేఎల్ రాహుల్ సరసన చేరాడు అభిషేక్ నిలిచాడు.