శరీరానికి అయ్యే గాయాలు కొంతకాలానికి నయం అవుతాయి. కానీ, మనసుకు తగిలిన గాయం తగ్గడానికి చాలా సంవత్సరాలు పడుతుంది. కొందరికి అయితే.. ఆ మనసుకు తగిలిన గాయం జీవితాంతం గుర్తుంటుంది. కానీ.. కొందరు ఉంటారు ఇతరుల గురించి ఏ మాత్రం పట్టించుకోరు. తమ మాటలు, చేష్టలతో అందరినీ బాధపెడుతూ ఉంటారు. తమ మాటలకు ఇతరులు బాధపడుతుంటే.. చూసి ఎక్కువగా ఆనందిస్తారు. జోతిష్య శాస్త్రంలో కూడా అలాంటి రాశులు కొన్ని ఉన్నాయి. వారు తమ మాటలు, ప్రవర్తనతో అందరినీ బాధపెడుతూ ఉంటారు. ఆ రాశుల జాబితా ఇక్కడ ఉంది.