గ్రహాలు తరచుగా మారుతూనే ఉంటాయి. ఆ మారే క్రమంలో ఒక్కోసారి రెండు గ్రహాల అరుదైన కలయిక ఏర్పడుతుంది. అది కొన్ని రాశులకు అదృష్టాన్ని తెస్తుంది. వచ్చే ఏడాది 2025 లో జనవరి 28వ తేదీన శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. రాహువు ఆల్రెడీ ఇఫ్పటికే అక్కడే ఉన్నాడు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఈ రెండూ రాశుల అరుదైన గ్రహాల కలయిక ఏర్పడుతుంది. మరి, ఈ కలయిక మూడు రాశుల లైఫ్ మార్చనుంది. వారి ఇంట ధన ప్రవాహం కూడా పెరగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...