ఈ ఏడాది దీపావళి అక్టోబర్ 20న జరుపుకుంటారు. దానికి ముందు, సూర్యుడు తన రాశి చక్రాన్ని మార్చుకుంటూ ఉంటాడు. దీపావళికి ముందు కన్య రాశి నుంచి తుల రాశిలోకి అడుగుపెట్టనున్నాడు. బుధుడు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నాడు. సూర్యుడు, బుధుడు ఒకే రాశిలో ఉన్నందున.. బుధాదిత్య రాజయోగం ఏర్పడనుంది. ఈ సూర్య సంచారం నాలుగు రాశుల వారిపై శుభ ఫలితాలను చూపించనుంది. మరి, అక్టోబర్ లో అదృష్టం పెరగనున్నా రాశులేంటో ఇప్పుడు చూద్దాం....