శని అస్తమయం..
జోతిష్య శాస్త్రం ప్రకారం, శని సంచారం అన్ని రాశులపై పడనుంది.శని ఇతర గ్రహాలతో పోలిస్తే.. కాస్త నెమ్మదిగా కదులుతుంది. ప్రస్తుతం మీన రాశిలో ఉన్న ఈ గ్రహం.. కొద్ది రోజుల పాటు అస్తమించనుంది. దాదాపు 40 రోజుల పాటు అస్తమించి మళ్లీ ఏప్రిల్ 22న తిరిగి ఉదయించనుంది. ఈ 40 రోజుల పాటు కొన్ని రాశుల వారి కష్టాలన్నీ తీరిపోతాయి. ఆర్థికంగా గొప్ప స్థాయికి వెళతారు. మరి, ఆ రాశులేంటో చూద్దాం..