జోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా తమ స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి.ఒక్కోసారి ఇతర గ్రహాలతో సంయోగాన్ని కూడా ఏర్పరుస్తాయి. దీని ప్రభావం మానవ జీవితంపై పడుతుంది.ఫిబ్రవరిలో బుధ, రాహువుల సంయోగం జరగబోతోంది. ఈ కలయిక 18 సంవత్సరాల తర్వాత కుంభ రాశిలో జరగబోతోంది. ఫలితంగా కొన్ని రాశులకు అదృష్టం పెరగనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...