జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా సంచరిస్తూ శుభ, అశుభ యోగాలు ఏర్పరుస్తాయి. జూన్ 28న బుధ, శని నవపంచమ రాజయోగాన్ని ఏర్పరచనున్నాయి. ఆ రోజు శని, బుధ గ్రహాలు 120 డిగ్రీల దూరంలో ఉంటాయి. దీనివల్ల నవపంచమ రాజయోగం ఏర్పడుతుంది. ఈ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి మంచి రోజులు మొదలవుతాయి. వారికి ధనప్రాప్తి, అభివృద్ధి కలుగుతుంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు అందుతాయి. మరి ఆ రాశులేంటో చూద్దామా..