బృహస్పతి అంటే గురు గ్రహం. ఇది జ్ఞానం, అభివృద్ధి, ధనసంపాదనకు సంబంధించిన గ్రహం. మే 14, 2025న బృహస్పతి మిథునరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది అతని ఏడాదికి ఒకసారి జరిగే ముఖ్యమైన సంచారము. ఈ మార్పు కొన్ని రాశులపై ప్రతికూల ప్రభావం చూపనుంది. వీరు ఆర్థిక, వృత్తిపరంగా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది.