జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రుడు, గురువు కేంద్ర స్థానాల్లో కలిసినప్పుడు 'గజకేసరి రాజయోగం' ఏర్పడుతుంది. ఈ యోగం అదృష్టం, సంపద, శ్రేయస్సుకు చిహ్నం. జనవరి 17న చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశించినప్పుడు గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల 4 రాశుల వారికి ప్రయోజనం చేకూరనుంది. వారు పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందామా..