ఇవాళ (ఫిబ్రవరి 10, మంగళవారం) తెలంగాణలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదిలాబాద్, హన్మకొండ, జనగాం, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్,మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిర్మల్, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, వనపర్తి, భువనగిరి జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు ఉంటాయిని హెచ్చరించింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది... చలిగాలులు కొనసాగుతాని వాతావరణ శాఖ హెచ్చరించింది.